ఈ ఆహారాల‌ను ఎక్కువ‌గా తింటున్నారా ? రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గుతుంది.. జాగ్ర‌త్త‌..!

మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచేందుకు మ‌న‌కు అనేక ర‌కాల ఆహారాలు, ఆయుర్వేద మూలిక‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారాల‌తోపాటు దాన్ని త‌గ్గించే ఆహారాలు కూడా ఉంటాయి. అవును. ముఖ్యంగా ఫ్ర‌క్టోజ్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గుతుంద‌ని సైంటిస్టులు తెలిపారు. ఈ మేర‌కు నేచ‌ర్ క‌మ్యూనికేష‌న్ అనే జ‌ర్న‌ల్‌లో ప‌లువురు సైంటిస్టులు ఈ అంశంపై తాము చేసిన పరిశోధ‌న‌ల‌కు చెందిన వివ‌రాల‌ను … Read more

మొల‌కెత్తిన శ‌న‌గ‌ల‌ను తింటే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గుతాయి..!

శ‌న‌గ‌ల వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వీటిల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి క‌నుక వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు శ‌క్తి ల‌భిస్తుంది. అలాగే పోష‌కాలు కూడా అందుతాయి. అయితే డ‌యాబెటిస్ ఉన్న‌వారు భోజ‌నానికి ముందు మొల‌కెత్తిన శ‌న‌గ‌ల‌ను తింటే భోజ‌నం త‌రువాత వారి ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గిన‌ట్లు గుర్తించారు. ఈ మేర‌కు హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమిక‌ల్ టెక్నాల‌జీ (ఐఐసీటీ)కి చెందిన ప‌రిశోధ‌కులు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. భోజనానికి ముందు 50 గ్రాముల … Read more

హైబీపీని అమాంతం త‌గ్గించే యాల‌కులు.. సైంటిస్టులే చెప్పారు..!

అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు నిజానికి మ‌న ఇండ్ల‌లోనే అనేక స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాలు ఔష‌ధాలుగా అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి గురించి మ‌న‌కు తెలియ‌దు. అవి కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఎంత అద్భుతంగా ప‌నిచేస్తాయో చాలా మందికి తెలియ‌దు. అలాంటి ప‌దార్థాల్లో యాల‌కులు కూడా ఒక‌టి. చాలా మంది వీటిని వంట‌ల్లో, స్వీట్ల త‌యారీలో వేస్తార‌నే అనుకుంటారు. కానీ యాల‌కులు హైబీపీ స‌మ‌స్య‌పై బ్ర‌హ్మాస్త్రంలా ప‌నిచేస్తాయి. దీన్ని సైంటిస్టులే నిరూపించారు. ప‌లువురు సైంటిస్టులు కొంద‌రు వాలంటీర్ల‌కు నిత్యం 1.50 … Read more

డయాబెటిస్‌ను అదుపులో ఉంచే దాల్చిన చెక్క.. సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడి..!

భారతీయుల వంట ఇంటి దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీన్ని అనేక కూరల్లో వేస్తుంటారు. ఇది ఎంతో సువాసనను ఇస్తుంది. దీని వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే దాల్చిన చెక్క వల్ల డయాబెటిస్‌ అదుపులో ఉంటుందని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. నిత్యం దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల టైప్‌ 2 డయాబెటిస్‌ ఉన్నవారిలో షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయని తేల్చారు. మసాలా దినుసుల్లో ముఖ్యమైనదిగా చెప్పబడుతున్న దాల్చినచెక్క మధుమేహం ఉన్నవారికి సహాయపడుతుందని గుర్తించారు. … Read more

రోజు ద్రాక్ష‌ల‌ను తింటే.. ఎండ‌లో తిరిగినా ఏమీ కాదు.. సైంటిస్టుల వెల్ల‌డి..!

వేస‌వికాలంలోనే కాదు.. స‌హ‌జంగా ఏ కాలంలో అయినా స‌రే ఎండ‌లో తిరిగితే కొంద‌రి చ‌ర్మం కందిపోతుంది. కొంద‌రికి చ‌ర్మంపై ద‌ద్దుర్లు వ‌స్తాయి. ఎర్ర‌గా మారుతుంది. దీంతో చ‌ర్మం దుర‌ద పెడుతుంది. ఇక ఎక్కువ స‌మ‌యం పాటు ఎండ‌లో తిర‌గడం వ‌ల్ల చ‌ర్మం దెబ్బ తింటుంది. న‌ల్ల‌గా మారుతుంది. అలాగే దీర్ఘ‌కాలంలో అయితే చ‌ర్మ క్యాన్స‌ర్లు కూడా వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. కానీ ఈ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవాలంటే నిత్యం ద్రాక్ష‌ల‌ను తినాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. నిత్యం ద్రాక్ష‌ల‌ను తిన‌డం … Read more

76 శాతం మంది భార‌తీయుల్లో విట‌మిన్ డి లోపం.. అధ్య‌య‌నంలో వెల్ల‌డి..!

విట‌మిన్ డి మ‌న శరీరానికి అవ‌స‌రం ఉన్న అనేక విట‌మిన్ల‌లో ఒక‌టి. దీని వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఎముక‌లు దృఢంగా ఉంటాయి. బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అయితే భార‌తీయుల్లో చాలా మంది విట‌మిన్ డి లోపంతో బాధ‌ప‌డుతున్నార‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. మొత్తం భార‌తీయుల్లో 76 శాతం మందిలో విట‌మిన్ డి లోపం ఉన్న‌ట్లు గుర్తించారు. దేశంలోని 81 న‌గ‌రాల్లో 229 కేంద్రాల్లో 4,624 మందిపై సైంటిస్టులు అధ్య‌య‌నం చేశారు. … Read more

మధ్యాహ్నం కాసేపు కునుకు తీసేవారు యాక్టివ్‌గా ఉంటారు.. సైంటిస్టుల వెల్లడి..

నిత్యం మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత కాసేపు కునుకు తీస్తున్నారా ? అయితే మీకు శుభవార్త. వృద్ధాప్యంలో మీకు మానసిక సమస్యలు, మెదడు సంబంధ సమస్యలు, వ్యాధులు వచ్చే అవకాశం లేదు. అవును.. సైంటిస్టులు ఈ విషయాన్ని శాస్త్రీయంగా నిరూపించారు. ఈ మేరకు వారు కొందరిపై కొంత కాలం పాటు అధ్యయనం చేపట్టారు. ఆ తరువాత పై వివరాలను వెల్లడించారు. నిత్యం మధ్యాహ్నం కనీసం 2 గంటలు, అంతకన్నా తక్కువగా నిద్రపోయే వారికి వృద్ధాప్యంలో మెదడు బాగా … Read more

రోజూ 3 అరటి పండ్లు.. హార్ట్‌ ఎటాక్‌లు రావు..!

రోజుకు 3 అరటి పండ్లను తీసుకోవడం ద్వారా గుండె పోటుకు చెక్‌ పెట్టవచ్చు. సైంటిస్టులు చేపట్టిన ఓ అధ్యయనంలో ఈ వివరాలను వెల్లడించారు. బ్రిటిష్‌-ఇటాలియన్‌ సైంటిస్టులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. నిత్యం 3 అరటి పండ్లను తింటే హార్ట్ ఎటాక్‌లు రావని, గుండె జబ్బులు రాకుండా ఉంటాయని నిర్దారించారు. నిత్యం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ సమయంలో ఒక అరటి పండు, మధ్యాహ్నం భోజనం సమయంలో ఒక అరటి పండు, రాత్రి భోజనం చేసేటప్పుడు మరొక అరటిపండు.. … Read more

రోజూ బాదంప‌ప్పు తిన‌డం వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుందా ?

చిన్నారుల‌కు త‌మ త‌ల్లితండ్రులు నిత్యం బాదంప‌ప్పును తినిపిస్తుంటారు. నిత్యం 5 నుంచి 6 బాదం ప‌ప్పును రాత్రి పూట నీటిలో నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌తో క‌లిపి ఆ బాదంప‌ప్పును తినిపిస్తారు. నీటిలో నానే ఆ బాదంప‌ప్పుల పొట్టు తీసి వారు త‌మ పిల్ల‌ల‌కు పెడ‌తారు. ఇలా చేయ‌డం వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంద‌ని, మెద‌డు యాక్టివ్‌గా ప‌నిచేస్తుంద‌ని చాలా మంది న‌మ్ముతారు. అయితే ఇది నిజ‌మేనా ? దీనిపై సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లు ఏమంటున్నాయి ? వైద్య … Read more

సంతాన లోప స‌మ‌స్య.. ఎండోమెట్రియోసిస్‌కు.. ఇలా చెక్ పెట్ట‌వ‌చ్చు..!

మ‌హిళ‌ల‌కు స‌హ‌జంగానే సంతానం కావాల‌నే ఆశ ఎక్కువ‌గా ఉంటుంది. అయితే ప‌లు కార‌ణాల వ‌ల్ల కొంద‌రు సంతానం పొంద‌లేక‌పోతుంటారు. ఆ కార‌ణాల్లో ఎండోమెట్రియోసిస్ కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య ఉన్న‌వారిలో గ‌ర్భాశ‌యానికి బ‌య‌టి ప‌క్క ఓ విధ‌మైన క‌ణ‌జాలం పెరుగుతుంది. దీంతో తీవ్ర‌మైన క‌డుపు నొప్పి, రుతు స‌మ‌స్య‌లు వ‌స్తాయి. రుతు క్ర‌మం స‌రిగ్గా ఉండ‌దు. దీంతో కొన్నిసార్లు అండాలు పక్వ‌ద‌శ‌కు రాకండానే దెబ్బ తింటాయి. ఈ క్ర‌మంలో సంతానం క‌ల‌గ‌దు. అయితే ఈ ఎండోమెట్రియోసిస్ స‌మ‌స్య … Read more