Mohan Babu : విమర్శలు, ట్రోల్స్పై మంచు ఫ్యామిలీ ఆగ్రహం.. ఆ వెబ్సైట్లు, చానల్స్పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా..?
Mohan Babu : సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం.. సన్ ఆఫ్ ఇండియా.. ఈ మూవీ తాజాగా విడుదలైంది. అయితే ఈ సినిమాకు తొలిరోజే థియేటర్లలో ప్రేక్షకులు లేక వెలవెలబోయాయి. అలాగే రివ్యూలు కూడా పూర్తిగా నెగెటివ్గా వచ్చాయి. ఇక అంత వరకు ఓకే అనుకుంటే.. కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ చానల్స్లో ఈ సినిమాతోపాటు మంచు ఫ్యామిలీపై విపరీతమైన విమర్శలు, ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో వారందరిపై మంచు ఫ్యామిలీ పరువు నష్టం…