దోమలు కేవలం కొంత మందినే ఎందుకు ఎక్కువగా కుడతాయనే విషయం తెలిసిపోయింది.. వారినే అవి ఎక్కువగా కుడతాయట..!
వర్షాకాలం వచ్చింది. దోమలు పెరిగిపోయాయి. గుయ్ మంటూ వచ్చి అవి మన శరీరంపై ఏదో ఒక చోట కుడతాయి. దీంతో ఆ ప్రదేశంలో చర్మం ఎర్రగా మారుతుంది. కొన్నిసార్లు ఉబ్బిపోయి దురద పెడుతుంది. అయితే దోమలు అందరినీ కుట్టవు. కేవలం కొందరినే ఎక్కువగా కుడతాయి. ఈ విషయాన్ని సైంటిస్టులు తమ అధ్యయనాల ద్వారా 2014లోనే వెల్లడించారు. వారు ఏం చెబుతున్నారంటే.. 2014 లో టైమ్ మ్యాగజైన్లో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం.. ‘O’ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని … Read more









